నడిగడ్డ తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా వానకాలంలో జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి, జములమ్మ రిజర్వాయర్లు నిండుగా ఉన్నా వరి సాగుపై ప�
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష�
తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక పథ కం ప్రకారం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలు భారీ జల దో పిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర నది అడుగుపెట్టకుండానే రెండు రాష్ర్టాలు దొంగ
తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు ఉద్దేశించిన ఆర్డీఎస్కు బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం సందర్శించనుంద�
కేసీ కెనాల్ (కర్నూలు- కడప)కు కేటాయింపుల మేరకు నీరందడం లేదని, అందుకే గుండ్రేవుల రిజర్వాయర్ను నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. కానీ, వాస్తవంగా కేటాయింపులకు రెట్టింపు స్థాయిలో నీటిని కేసీ కె�
ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం�
తుంగభద్ర తీరం కన్నీటి సంద్రంగా మారింది. తుంగభద్ర నదీ ప్రవాహంలో ఐదేళ్ల బాలుడితోపాటు నలుగురు గల్లంతై మృత్యువాత పడ్డారు. శనివారం ధనుశ్ మృతదేహం లభ్యం కాగా, ఆదివారం ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్ట�
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చి సమీపంలోని తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయిన ఘటన శనివారం చోటుచేసుకొన్నది.
సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో నలుగురు గల్లంతు కాగా, ఒకరు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా, మంత్రాలయం పుణ్యక్షేత్రం సమీపంలోని శనివారం చోటుచేసుకున్నది.
తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో యాసంగి పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాల ఎస్ఈలతో సెకండ్ వాటర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లు�
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుంగభద్ర నుంచి కూడా అదనంగా జలాలను వినియోగించుకుంటున్నదని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు విన�