‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు ఎస్ఈలు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచు�
అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమ�
అస్తిత్వాన్ని ఆస్తిగా చేసుకొని బతికే మనుషులున్న రాయలసీమలో కరువు రాజ్యమేలుతున్నది. ఇప్పటివరకు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన ఏలికలెవ్వరూ రాయలసీమ దుస్థితిని మార్చలేకపోయారు. ఒకప్పుడు సీమలాగానే కరువుత�
తుంగభద్రా నది ఒడ్డున వెలిసిన సుందర ప్రదేశం ఆధ్యాత్మిక శోభతో ఆ గ్రామానికే వన్నె తెచ్చింది. గద్వాల సంస్థానాధీశుల కాలంలో ధాన్యాగారంగా వెలుగొంది.. నేడు అపర మంత్రాలయంగా విరాజిల్లుతున్నది జోగులాంబ గద్వాల జి�
వాణిజ్య పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని కొందరు రై తులు చేసి నిరూపిస్తున్నారు. ఉండవల్లి మండలం మెన్నిపాడు శివారులో తుంగభద్రానది తీరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రైతు తన 40ఎకరాల భూమిలో లెమన్గ్రాస్ పంట స�
ఆర్డీఎస్ ద్వారా వాటా మేరకు తెలంగాణకు నీళ్లు రావడం లేదని, వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టాలని తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు (టీఆర్ఎంబీ)ను ఈఎన్సీ సీ మురళీధర్ కోరారు.
ఎగువన మహారాష్ట్రతో పాటు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు శుక్రవారం 27 వేల క్యూసెక్కుల వరద రాగా, శనివారం లక్ష క్కూసె�
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అయిజ, మే 23: తుంగభద్ర నదిలో వరద ఉద్ధృతికి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ శివారులోని నాగల్దిన్నె వంతెన సమీపంలో చోటుచేసుకున్నది. ఏపీలోని క�
ఇన్ఫ్లో 72,592 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 229 క్యూసెక్కులు నీటి నిల్వ 19.766 టీఎంసీలు అయిజ, మే 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. కేరళ తీరం నుంచి రుతుపవనాల రాక మ