తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఇసుక పంచాయితీ కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పు గార్లపాడు గ్రామ శివారులో పారుతున్న తుంగభద్ర నది నుంచి మన ప్రభుత్వం ఇసుక రీచ్లకు అనుమతులు ఇచ్చింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతూ నదీజలాల్లో అన్యాయం జరగకుండా చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పొరుగు రాష్ర్టాలు కాలరాస్తున్నా నిమ్మక�
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.
తుంగభద్ర నది నుంచి ఇసుక తరలిస్తున్న జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇసుక ట్రాక్టర్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతుల ఆధారంగా తూర్పు గార్లపాడు శివారులో ఇసుక రీచ్�
శ్రీశైలం తిరుగు జలాల్లో బెంగాల్ టెర్రర్గా పిలువబడే విదేశీ మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ మొక్కలతో పర్యావరణానికి ముప్పు వా టిళ్లే ప్రమాదమున్నది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్రా నది నుంచ�
తుంగభద్ర నది తడారింది. దాదాపు ఐదారునెలలుగా నీటి ప్రవాహం అడుగంటింది. నదిలో నీటిలభ్యత లేకుండా పోయింది. ప్రస్తుతం రాళ్లు తేలి ఎక్కడ చూసి నా ఇసుక మేటలు కనిపిస్తూ నీటిజాడ కరువైంది. గతేడాది ఇదే సమయంలో నదిలో నీట
తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తుంగభద్ర నదిపై నిర్మించిన నాగల్దిన్నె వంతెనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు రవాణా పరంగా సేవలు మెరుగుపడతాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్మిగనూర్�
అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన అలంపూర్ గడ్డ.. తెలంగాణలో ప్రగతికి అడ్డాగా మారింది. రూ.786 కోట్లతో తుంగభద్ర నదీ తీరంలో రాజోళి మండలం తుమ్మిళ్ల వద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 25 వేల ఎకరాలకు సాగున�
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా త్రినేత్రికి తుంగభద్రానదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ సమీపంలోని నదిలో ఆదిదంపతులు హంస వాహనంపై జల విహారం (తెప్పోత్సవం) చేయగా
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు ఎస్ఈలు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచు�
అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమ�
అస్తిత్వాన్ని ఆస్తిగా చేసుకొని బతికే మనుషులున్న రాయలసీమలో కరువు రాజ్యమేలుతున్నది. ఇప్పటివరకు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన ఏలికలెవ్వరూ రాయలసీమ దుస్థితిని మార్చలేకపోయారు. ఒకప్పుడు సీమలాగానే కరువుత�