తిరుమల గిరుల్లోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుడి జన్మస్థలంలో అభివృద్ధి పనులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామే కానీ, ఆలయానికి ఎలాం�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి కట్టడికి నిలిపివేసిన సర్వదర్శనం (Sarva Darshan) ఆఫ్లైన్ల టోకెన్�
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో భాగంగా గతంలో నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం ఆఫ్లైన్ టోకెన్ల జారీని టీటీడీ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నది. 16వ తేదీ దర్శనం కోసం మంగళవ�
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై...
షాబాద్ : తిరుమల తిరునతి వేంకటేశ్వర స్వామిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య అక�