TTD | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఆయా సేవలు బుక్ చేసుకోవచ్చని తె�
తిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 21 నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మూడు రోజుల పాటు �
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను మార్చి 21 నుంచి విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటా
20న ఆన్లైన్లో టికెట్లు విడుదల హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1 నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో 2020 మార్చి నుంచి భక్త
తిరుమల : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు పాల్గుణ పౌర్ణమి కావడం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా
తిరుమల : తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింద�
తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలు
విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఓకే అయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు మహా సంప్రోక్షణ జరిపేందుకు ఏర్పాట్లు...
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను...