తిరుమల : తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింద�
తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలు
విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఓకే అయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు మహా సంప్రోక్షణ జరిపేందుకు ఏర్పాట్లు...
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను...
తెలంగాణ.. మరో దివ్యక్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్లో 1
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. వేదం, గానం, నాదం మధ్య...
విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావాలని కోరుతూ మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ...
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రాష్ట్రాలపై సంచలన వ్య�