తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం పద్మావతి అతిథి గృహాం వద్దకు...
తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపం�