సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా వీఐపీ భక్తుల తరహాలో శ్రీవారి దర్శనం పొందేందుకు వీలుగా టైం స్లాటెడ్ విధానాన్ని అనుసరించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి పెర�
తిరుపతి కౌంటర్ల వద్ద మంగళవారం జరిగిన తోపులాటపై కొన్ని పత్రికలు తమను దుర్మార్గులుగా చిత్రీకరించాయని, అది చాలా విచారకరమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి తీవ్ర అసం
Sarva darshan tickets | తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని రద్దు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. కరోనాకు ముందున్న విధాన్ని త�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో రేపటి నుంచి టోకెన్లు లే�
తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ముగ్గురు తీవ�
తిరుపతి : శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురికి గాయాలయ్యారు. దీంతో ఆ ముగ్గురు భక్తులను తిరుప�
అమరావతి : ఏపీలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో బ్రమ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం వేణుగానాలంకారంలో రామయ్య నాలుగు మాఢవీధుల్లో భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోల
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శ
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇవాళ తిరు