హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్వదర్శనానికి రెండు రోజుల సమయం పడుతున్నది. సాధారణ భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయం కల్పి�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. సాయంత్రం శ్రీవారి సేవకులను బస్సులో తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్రోడ్డులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మ�
తిరుమల | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సరం ఉగాది ఆస్థానం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ఆయా సేవలు బుక్ చేసుకోవచ్చని తె�
తిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 21 నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మూడు రోజుల పాటు �
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను మార్చి 21 నుంచి విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటా