తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శ
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇవాళ తిరు
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 10న శ్రీరామనవమి సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. అలాగే సోమ�
తిరుమల : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయన