తిరుమల : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేయనున్నది. ఆగస్టు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జి�
TTD | తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండు రోజు సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్త�
తిరుమల : వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించ�
తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. సోమవారం ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు
తిరుమల : తిరుమలలో సోమవారం వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడ
హైదరాబాద్ : భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను
తిరుమల : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్కు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజ
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం రికార్డుస్థాయిలో రూ.3.39 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు చెప్పారు. శ్రీవార�
ఏపీలోని కొందరు ఐఏఎస్ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగ�
తిరుమల : నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 12న అంకురార్పణం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్ర�
ప్రకృతి వైపరీత్యాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్