హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలి�
తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారమయ్యాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు విస్మయానికి గురయ్యారు. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య సంకీర్తనలు, వ
అదనపు సిబ్బందిని రప్పిస్తున్న టీటీడీ హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోవడం, వరుస సెలవులు ఉండడం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. దీంతో భక్తులకు అసౌకర్యం
Vontimitta | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామయ్య కల్యాణానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో భక్తజనుల సమక్షంలో రాముల వారు సీతమ్మను కల్య
తిరుమల : తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి న�
తిరుపతి : కల్యాణమస్తుతో పాటు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్య నిర్వాహక మండలి తీర్మానించింది. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రంలో 1,072 ఆలయ�
సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా వీఐపీ భక్తుల తరహాలో శ్రీవారి దర్శనం పొందేందుకు వీలుగా టైం స్లాటెడ్ విధానాన్ని అనుసరించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి పెర�
తిరుపతి కౌంటర్ల వద్ద మంగళవారం జరిగిన తోపులాటపై కొన్ని పత్రికలు తమను దుర్మార్గులుగా చిత్రీకరించాయని, అది చాలా విచారకరమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి తీవ్ర అసం
Sarva darshan tickets | తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని రద్దు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. కరోనాకు ముందున్న విధాన్ని త�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో రేపటి నుంచి టోకెన్లు లే�