తెలంగాణ.. మరో దివ్యక్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్లో 1
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. వేదం, గానం, నాదం మధ్య...
విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావాలని కోరుతూ మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ...
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రాష్ట్రాలపై సంచలన వ్య�
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం పద్మావతి అతిథి గృహాం వద్దకు...