TTD | ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనున్నట్టు తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి (TTD) భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు అదనపు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం (ఈ �
తిరుమల గిరుల్లోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుడి జన్మస్థలంలో అభివృద్ధి పనులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామే కానీ, ఆలయానికి ఎలాం�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి కట్టడికి నిలిపివేసిన సర్వదర్శనం (Sarva Darshan) ఆఫ్లైన్ల టోకెన్�