తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. దీనికి సంబ
అమరావతి : తిరుమల అడవుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గో
తిరుపతి: తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఓపీసేవల కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డా.రాచపల్లి రెడ్డప్పరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో క�
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంట ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనుండగా, ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీల దర్శనం తర్వాతనే భక్తు�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 23,744 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12,017 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 2. 50కోట్లు వచ్చిందని వివరించారు. కొవిడ్
తిరుమల: తిరుమలలోని అప్ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలు 40 రోజుల తర్వాత మొదలయ్యాయి. టిటిడి అడిషనల్ ఈ ఓ ఎవి ధర్మారెడ్డి మంగళవారం రెండో ఘాట్ రోడ్డు (అప్ ఘాట్)ను వాహనాల రాకపోకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మ
తిరుమల : రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) కూలిపోయింద
తిరుమల : ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది . �
తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి12వ తేదీ ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం నిర్వహించనున్నది టీటీడీ. ఇందులోభాగంగ�
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో జనవరి 13న వ�
Chaganti Koteswara rao, Karnam Malleswari who visited Tirumala Venkateswaraswamy | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, ఢిల్లీ స్పోర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి
తిరుపతి : ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఈ నెల13 నుంచి 22 వ తేదీ వరకు జరగనున్నది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ
తిరుపతి: తిరుపతి మహతి కళాక్షేత్రంలో తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీటీడీ అన్నమాచా
తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ�