తిరుపతి: ప్రపంచ శాంతి,సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జనవరి 21నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం జరగనున్నది. కరోన
తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవలను ఏకాంతంగా నిర్వస్తున్న విషయం తెలిసిందే. ప�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 35,642 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 11,178 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా రూ. 2. 77కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వివరించారు. కొవిడ్
Governor Tamilisai | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా రూ. 2. 13 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల
చిన్నవయసులోనే పురాణాలపై అధ్యయనం 15వ ఏట నుంచే శాస్త్రబద్ధంగా ప్రవచనాలు ఇతిహాసాలను సామాన్యులకు చేర్చిన ఘనుడు టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా సేవలు సమయోచిత వ్యాఖ్యానాలతో ప్రజలకు చేరువ పీవీ, బూర్గుల వంటి వ�
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. దీనికి సంబ
అమరావతి : తిరుమల అడవుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గో
తిరుపతి: తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఓపీసేవల కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డా.రాచపల్లి రెడ్డప్పరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో క�
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంట ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనుండగా, ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీల దర్శనం తర్వాతనే భక్తు�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 23,744 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12,017 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 2. 50కోట్లు వచ్చిందని వివరించారు. కొవిడ్