తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై...
షాబాద్ : తిరుమల తిరునతి వేంకటేశ్వర స్వామిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య అక�
తిరుపతి : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్ జరగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద పరేడ్ మైదానంలో ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయ
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి దుర్వినియోగంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వ�
తిరుమల: టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమలలో గత మూడురోజుల నుంచి జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు బుధవారం ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆన�
తిరుపతి: టిటిడి స్థానిక ఆలయాలు శ్రీ కోదండరామాలయం,శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి. శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర�
అమరావతి: రేపటి నుంచి దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించ నున్నారు. కరోనా నిబంధనల నడుమ నిర�