హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను ఈ-వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 25 వరకు రాష్ట్ర ప్రభుత్వం కొను�
తిరుపతి: కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం
తిరుమల : తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీ�
Annamayya Road | వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా
తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధ�
తిరుమల : తిరుమలతిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి నెలలో పది విశేష ఉత్సవాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ విశేష ఉత్సవాలు ఏమేం ఉన్నాయంటే.. జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 13న వైక�
తిరుమల: తిరుమలలో పర్యావరణపరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలోని దుకాణాల ని�
Vaikunta dwara darshanam ten days in tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారం భక్తులకు
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పు న టీటీడీ సోమవారం టికెట్లు విడుదల చేసిం ది. వైకుంఠ ఏకాదశి సంద
తిరుమల:తిరుమలలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగియనుంది. అదేరోజున సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు. భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్