టికెట్ ధరల నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ �
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిర�
తిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న గరుడసేవ నిర్వహించనున్నారు అర్చకులు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా రాత్రి 7 నుం
తిరుపతి : జనవరి 13వ తేదీ నాటికి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని డీపీడబ
తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి �
తిరుమల: రేపటి నుంచి తిరుమలలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి 2022 జనవరి 14�
తిరుమల:రేపు తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అందుకోసం టీటీడీ అధికారులు ఈ ఉత్సవాలకు సంబంధిం�
తిరుమల/హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మరో నడకమార్గం రూపుదిద్దుకోనున్నది. అన్నమయ్య కాలిబాట మార్గాన్ని ఇందుకోసం అభివృద్ధి చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. శనివారం టీటీడీ చైర్మన�
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి టీవీఎస్ మోటార్స్ సంస్థ వాహనాలను విరాళంగా అందించింది. రూ. 4.50 లక్షల విలువైన మోటారు వాహనాలను టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ అనంత కృష్ణన్ టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ�
తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సుబ
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. 5.3 కిలోల బరువుతో కఠి, వరద బంగారు హస్తాలను తయారుచేయించిన భక్తుడు.. శుక్రవారం ఉదయం రంగన�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు. స్వామి వారికి ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం ఉదయం విఐపి వి�