తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో జనవరి 13న వ�
Chaganti Koteswara rao, Karnam Malleswari who visited Tirumala Venkateswaraswamy | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, ఢిల్లీ స్పోర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి
తిరుపతి : ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఈ నెల13 నుంచి 22 వ తేదీ వరకు జరగనున్నది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ
తిరుపతి: తిరుపతి మహతి కళాక్షేత్రంలో తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీటీడీ అన్నమాచా
తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ�
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్యం అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గుండెపోటు నుంచి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఆధ�
తిరుమల: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)కు చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి పూణెకు చెందిన సాగర్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ శుక్రవారం రూ.1, 00,11,000 విరాళంగా �
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-�
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళంగా అందింది. ఓ అజ్ఞాత భక్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళం డిడిని తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర తిరుపతిలోని ఎస్వీబ�
తిరుమల : ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకున్నతర్వాత పర్యటన కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు శ్రీవారి సేవలో పాల్గొన
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను ఈ-వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 25 వరకు రాష్ట్ర ప్రభుత్వం కొను�
తిరుపతి: కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం
తిరుమల : తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీ�