Sarva Darshan tokens | జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వైకుంఠ
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటా ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవాంర ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది
తిరుపతి : తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు తక్షణమే చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక(మాన్యువల్) రూపొందిస్తున్నట్టు టీటీడీ జేఈవో సదా భార్గ�
తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాస్వామివారికి రూ.1.20 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం ఆలయ పరిచారకులు కానుకగా సమర్పించారు. ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడికి వీటిని అ�
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
తిరుమల : టీటీడీ పరిధిలో ఏర్పడే వరదలు లాంటి ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి వీలుగా టీటీడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి �
తిరుపతి : టీటీడీ ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు స్మార్ట్ కార్డుల జారీని టీటీడీ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జేఈవో సదా భార్గవి పర్యవేక్షణల�
టికెట్ ధరల నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ �
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిర�
తిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న గరుడసేవ నిర్వహించనున్నారు అర్చకులు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా రాత్రి 7 నుం
తిరుపతి : జనవరి 13వ తేదీ నాటికి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని డీపీడబ