తిరుపతి : తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు తక్షణమే చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక(మాన్యువల్) రూపొందిస్తున్నట్టు టీటీడీ జేఈవో సదా భార్గ�
తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాస్వామివారికి రూ.1.20 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం ఆలయ పరిచారకులు కానుకగా సమర్పించారు. ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడికి వీటిని అ�
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
తిరుమల : టీటీడీ పరిధిలో ఏర్పడే వరదలు లాంటి ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి వీలుగా టీటీడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి �
తిరుపతి : టీటీడీ ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు స్మార్ట్ కార్డుల జారీని టీటీడీ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జేఈవో సదా భార్గవి పర్యవేక్షణల�
టికెట్ ధరల నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ �
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిర�
తిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న గరుడసేవ నిర్వహించనున్నారు అర్చకులు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా రాత్రి 7 నుం
తిరుపతి : జనవరి 13వ తేదీ నాటికి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని డీపీడబ
తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి �
తిరుమల: రేపటి నుంచి తిరుమలలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి 2022 జనవరి 14�
తిరుమల:రేపు తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అందుకోసం టీటీడీ అధికారులు ఈ ఉత్సవాలకు సంబంధిం�