తిరుపతి : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 18 ప్రముఖ ఆలయాల్లో 18 మంది ప్రముఖ పండితులు 18 రోజుల పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాలను ప్రవచనం, పారాయణం చేయనున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో
తిరుమల : శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర�
Rains in Tirumala | తిరుపతిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గడిచిన 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్డ్యామ్లు
Tirumala | తిరుమలలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మాడ వీధులన్ని చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి తిర�
Padmavathi Ammavari annual Karthika Brahmotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 8 వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ
తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.స
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. శనివారం టీటీడీ పాలకమండలి సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రశంసాపత్రాన్ని అంద జేశారు. టీట