Tirumala Tirupati Devasthanams | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణకు చెందిన పలువురు ప్రముకులు మంగళవారం దర్శించుకున్నారు. మంత్రి
తిరుమల : ఇటీవల వర్షాలకు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను కేరళ నిపుణుల బృందం సభ్యులు ఆదివారం పరిశీలించారు. టీటీడీ ఆహ్వానం మేరకు కేరళ రాష్ట్రంలోని కొల్లం అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టికృష్ణుడి అలంకారంలో కనువిందు చేశారు. ఆలయం వద్దగల వాహన మండపంలో అమ్మవారి వాహ�
తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. కోటి విరాళం అందింది. బళ్ళారి మాజీ శాసన సభ్యులు సూర్య నారాయణ రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలో టీటీడీ ఆదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డికి క్యాం�
ttd Board Member Vidhyasagar Rao | టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని �
vehicles allowed to tirumala by link road | రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి – తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం
ఐఐటీ ఢిల్లీ నిపుణుడు కేఎస్ రావు వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తిరుమలలోని ఘాట్రోడ్ పటిష్టంగానే ఉన్నదని ఐఐటీ ఢిల్లీ నిపుణుడు కేఎస్ రావు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో రోడ్డు
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఐఐటీ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణ�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్-19 నేపథ్యం�