తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్
Tirumala | తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోన�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి (మంగళవారం)నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తిక బ్రహోత్సవాలను పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవను సోమవారం శాస్త�
Dollar Seshadri | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లారు.
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర పూర్హోమ్లోని కుష్టు రోగులు, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అక్కా�
TTD | తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉచిత దర్శనానికి సంబంధించిన డిసెంబర్ కోటా టోకెన్లను టీటీడీ
తిరుపతి : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 18 ప్రముఖ ఆలయాల్లో 18 మంది ప్రముఖ పండితులు 18 రోజుల పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాలను ప్రవచనం, పారాయణం చేయనున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో
తిరుమల : శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర�