ప్రకృతి వ్యవసాయం | తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నది.
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని �
హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు ఐటీ సేవలను ఉచితంగా ఇచ్చేందుకు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ�
జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ�
dwajarohanam held in tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో సాయంత్రం 5.10గంటల నుంచి 5.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా రుత్వికులు ధ్వజారోహణం నిర్వహించారు.