శ్రీవారి బ్రహ్మోత్సవాలు | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవారం సాయంత్రం అంక
TTD Chairman Press Meet on Brahmotsavams | శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకున్న ధ్రువీకరణపత్రాలతోనే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును వరాహస్వామి అథితి గృహాల వద్ద ఉన్న టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి మంగళవారం డీఎఫ్వో శ్రీనివాసులు రెడ్డి
NO LETTERS FOR BREAK WILL BE ENTERTAINED ON OCTOBER 6-TTD | ఈ నెల 7వ తేదీ నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భం�
Devotees with darshan tickets only will be allowed into tirumala | సామాన్య భక్తులకు సైతం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా
బ్రహ్సోత్సవ దర్శనం | ఏపీలోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు అక్టోబరు 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్సోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చ�
Tirumala Brahmotsavams | ఈ నెల 7వ తేదీ నుంచి 15 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయ
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం | అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్లను దళారులు రూ.35 వేలకు భక్తు�