పద్మావతి అమ్మవారికి సారె | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీటీడీలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. అవాస్తవ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండ�
తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రేపు ఉదయం 11.52 గంటలకు పంచమీ తీర్థం(చక్రస్నానం) ఏకాంతంగా నిర్వహ�
Tirumala Tirupati Devasthanams | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణకు చెందిన పలువురు ప్రముకులు మంగళవారం దర్శించుకున్నారు. మంత్రి
తిరుమల : ఇటీవల వర్షాలకు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను కేరళ నిపుణుల బృందం సభ్యులు ఆదివారం పరిశీలించారు. టీటీడీ ఆహ్వానం మేరకు కేరళ రాష్ట్రంలోని కొల్లం అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టికృష్ణుడి అలంకారంలో కనువిందు చేశారు. ఆలయం వద్దగల వాహన మండపంలో అమ్మవారి వాహ�
తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. కోటి విరాళం అందింది. బళ్ళారి మాజీ శాసన సభ్యులు సూర్య నారాయణ రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలో టీటీడీ ఆదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డికి క్యాం�
ttd Board Member Vidhyasagar Rao | టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుపేదలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని �