TTD CANCELS VIP BREAK DARSHAN FROM NOVEMBER 13 TO 15 | ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి నగరంలో 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనున్న�
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వెంకన్నస్వామి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెలలో 8,12,818 మంది భక్తులు శ్రీవారిని దర్శిం
తెలుగు రాష్ర్టాల్లోని గోశాలలను ఆదుకుంటాం ప్రతి జిల్లాలో గో మహా సమ్మేళనాలు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి తిరుమల, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): టీటీడీ అవసరాలకు ఉపయోగిస్తున్న బియ్యం, బెల్లం, పసు�
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూ�
Tirumala | తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బంగారు బిస్కేట్లను విరాళంగా అందించాడు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధుల
deepavali asthanam at tirumala-temple | దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 4న ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఏటా ఆశ్వయుజ మాసం
ప్రకృతి వ్యవసాయం | తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నది.
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�