హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో భాగంగా గతంలో నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం ఆఫ్లైన్ టోకెన్ల జారీని టీటీడీ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నది. 16వ తేదీ దర్శనం కోసం మంగళవ�
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై...
షాబాద్ : తిరుమల తిరునతి వేంకటేశ్వర స్వామిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య అక�
తిరుపతి : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టీటీడీ ఎంప్లాయిస్ కు యాన్యువల్ గేమ్స్ జరగనున్నాయి. తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద పరేడ్ మైదానంలో ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయ
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి దుర్వినియోగంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వ�