Tirupati | తిరుపతి (Tirupati) లోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు.
TTD Laddoos | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున పుణ్యక్షేత్రం తిరుమల నుంచి లక్ష లడ్డూలను ( Laddoos ) పంపించనుంది.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
గత ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1,403.74 కోట్లు సమకూరింది. రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబ ర్లోనే రూ.116 కోట్ల ఆదాయం రావడం విశేషం. స్వామివారి హుండీ ఆదాయం వివరాలను
TTD Income | గతేడాది తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా హుండీ (Hundi ) ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) పేర్కొన్నారు.
తిరుమలలో మంగళవారం నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వారాదర్శనం సోమవారంతో ముగియనున్నది. డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంక�
తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.
TTD | తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల జీతాల పెంపుదలతో పాటు ఇంటి పట్టాలు, పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాలయను మంజూరు చేసింది .
గోవిందా.. గోవిందా.. అంటూ భక్తుల విష్ణు నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవాలయాలకు బారులుతీరారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అన్ని కం�