Rathasaptami | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Tirupati | శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Brahmotsavam | వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala Darsan | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న భక్తులు సైతం తిరుమల(Tirumala) కు వస్తున్నారు.
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకొన్నది. సిఫారసు లేఖలిచ్చిన భక్తుల మొబైల్కు ఓ లిం క్తో కూడిన మెసేజ్ను పం పుతున్నా �
Tirumala | కర్ణాటక సంగీత పితామహులు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్ దర్శనం టికెట్ల పొందిన భక్తుల సౌకర్యార్థం కొత్తగా ఎస్ఎంఎస్ పే విధానాన్ని టీటీడీ �
దేశంలోని పీఠాధి, మఠాధిపతులు, స్వామీజీల సూచనలు, సలహాల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక ప్రచారం చేస్తుందని తిరుమల పెద్దజీయర్స్వామి వెల్లడించారు.
ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
తిరుమలలో ఈ నెల 3 నుంచి 5 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. అక్కడ జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించ