తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి ఏప్రిల్ నెల దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా షెడ్యూల్ను టీటీడీ బుధవారం వెల్లడించింది. ఈ నెల 18 నుంచి 27 వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్�
Tirumala | తిరుమల భక్తులకు టీటీడీ(TTD)శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Ponnam Prabhakar | హుస్నాబాద్లో(Husnabad,) వేంకటేశ్వర స్వామి(Venkateswaraswamy) వారి ఆలయాన్ని నిర్మించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
Suprabhata Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానున్నది. ధనుర్మాసం ఆదివారంతో ముగియనున్నది. గత ఏడాది డిసెంబర్ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభయ్యాయి.
Tirumala | ధనుర్మాసం ఘడియలు ఈనెల 14న ముగుస్తున్నాయని, జనవరి 15 నుంచి తిరుమల(Tirumala) లో సుప్రభాత సేవ(Suprabatha) లు పునఃప్రారంభం అవుతాయని టీటీడీ అర్చకులు వెల్లడించారు.
ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టికెట్ల కోటా షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం విడుదల చేసింది. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల తదితర ఆర
Tirupati | తిరుపతి (Tirupati) లోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు.
TTD Laddoos | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున పుణ్యక్షేత్రం తిరుమల నుంచి లక్ష లడ్డూలను ( Laddoos ) పంపించనుంది.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
గత ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1,403.74 కోట్లు సమకూరింది. రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబ ర్లోనే రూ.116 కోట్ల ఆదాయం రావడం విశేషం. స్వామివారి హుండీ ఆదాయం వివరాలను
TTD Income | గతేడాది తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా హుండీ (Hundi ) ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) పేర్కొన్నారు.
తిరుమలలో మంగళవారం నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వారాదర్శనం సోమవారంతో ముగియనున్నది. డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంక�