Brahmotsavam | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
తిరుమల శ్రీవారిని ఆగస్టులో దర్శనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు ఆన్లైన్ కోటా షెడ్యూల్ ప్రకటించారు. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడీప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18న నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించ�
Tirumala | తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Sri Rama Navami | తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
TTD | శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులను క
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న టీటీడీ (TTD) విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.