RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
TSRTC | సికింద్రాబాద్ పరిధి లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో మహిళా ప్రయాణికులు ఫుడ్ బోర్డింగ్ చేసేందుకు యత్నించారు. ఓ మహిళ ఎక్కుతుండగా బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో �
మేడారం మహా జాతరకు (Medaram) తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బం
మేడారం మహా జాతరలో మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు మద్యం అంటగట్టేందుకు ఎక్సైజ్ శాఖ అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది.
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో సామాన్యులు బస్సుల్లో పడుతున్న బాధలు ఇన్నన్ని కావు. పురుషులకు సీట్లు దొరకడం లేదు. వృద్ధుల సీట్లూ ఖాళీగా ఉండడం లేదు. ఒంట్లో సత్తువ లేని ఓ వృద్ధుడు తప్పని పరిస్థితుల్లో బస్సెక�
TSRTC | మహాలక్ష్మీ పథకం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించింది. లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రధానంగా సీట్ల విషయంలోనే గొడవలు
గుం డెపోటుతో ఆటోడ్రైవర్ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం జంగరాయి గ్రామానికి చెందిన బందెళ్ల శివకుమార్(39) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించ�
టీఎస్ఆర్టీసీ నూతన జాయింట్ డైరెక్టర్గా కే అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్భవన్లోని తన చాంబర్లో ఆమె మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీ�
TSRTC | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందించాలని న�
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉసురుతీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను
ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసుకొచ్చిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్ర�
TSRTC | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ కొత్త ప్రయాణాన్ని అందించనుంది.
బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్నిన విషయం తెలిసిందే.