కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు తెస్తున్నది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఓ వైపు గొప్పలు చెప్పుకొంటూనే.. మరోవైపు ఆ
TSRTC | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్ భవ�
కరీంనగర్ రీజియన్లోని 11 డిపోల పరిధిలో 867 బస్సులు ఉన్నాయి. అందులో 339 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు గతేడాది డిసెంబర్ 9 నుంచి మహిళలకు బస్సు ఫ్రీ జర్నీని ప్రవేశపెట్టింది. మొత్తం 667 పల్లె వె
TSRTC | క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్! హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ యాజ
టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రీజియన్ల పరిధిలోని నాన్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చ�
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది.
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా 40 లక్షల నుంచి కోటికిపైగా పెరిగింది. ఈ మేరకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో సంస్థ శనివా రం ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్లో ని బస్భవన్లో ప్రమాద బ
TSRTC | తమ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ప్రమాద బీమా పెంచింది. రూ.40 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ.1.12 కోట్లకు పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని బస్ భవన్లో ప్రమాద బీమా పెంపుపై �
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీఎస్ఆర్టీసీ తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి సంస్థ యాజమాన్యం అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల బీమా సొమ్మును అంది�
TSRTC | రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి బాధిత కుటుంబానికి భరోసా నింపింది.
టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండ�
సంక్రాంతి పండుగ కోసం నగరం నుంచి జిల్లాల్లో ఉన్న సొంతూళ్లకు వెళ్లి, తిరిగి సొంత ఊర్ల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికులకు ఆర్టీసీ నరకం చూపించింది. పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిం�