ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై టీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టాలని, సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో బుధవారం ఆర్టీసీపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత
RTC | ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులకు నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి సరిగ్గా నెల. నాలుగు రోజులదేముందిగానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి కూడా నెలరోజులేనని అనుకోవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయ
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి �
హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సోమవారం నిర్వహించింది. ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
TSRTC | మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంద
TSRTC | నిధుల సమీకరణ కోసం సంస్థ భూములను లీజుకు ఇవ్వాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాలు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.
నగరంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం చర్యలు మొదలు పెట్టిన ఆర్టీసీ యాజమాన్యం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. నిధులను సమకూర్చుకోవడం కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వనున్నది.
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు.
నిధుల సమీకరించుకునేందుకు భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాల లీజు ప్రక్రియను ప్రారంభించింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే.. ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతున్నది. ఈ పథక�
అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం జనవరి 5వ తేదీన హైదరాబాద్ నుంచి శబరిమలకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్యను పెంచనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిం�