రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో మెదక్ �
TSRTC | హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు చేపట్టారు.
ఆర్టీసీ బస్సుల జోలికొస్తే ఊరుకునేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బిగ్బాస్ సీజన్-7 విజేతల ప్రకటన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో టీఎస్ఆర్�
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నదని నగర ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆటో సంఘాల నాయకులు ని�
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి సంబంధించి రూ.374 కోట్లను ఆర్టీసీకి బదిలీచేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.
TSRTC | హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో మహిళలు ఎంతో ఆనందంగా ఉ న్నారని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సఖి సెంటర్ ఇన్చార్జి పి. పద్మావతి అన్నారు. శనివారం ఆమె..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం కీసరలోని ప్రధాన చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చే�