రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత నెల రోజుల్లోనే రాజకీయ పార్టీలు తమ సభలకు సుమారు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి.
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వారికోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 281 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో 281 బ�
Jagtial | ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్.. ప్రయాణికురాలికి తిరిగి అప్పగించింది.
TSRTC | విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. జేబీఎస్ నుంచి విజయవాడకు బస్సులు నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వెళ్లే 24 సర్వీసులను ఇకపై ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీ�
టీఎస్ ఆర్టీసీ బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ధమాకా ప్రకటించింది. పండుగ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గిఫ్ట్ కూపన్ అందించనుంది. లక్కీ డ్రా ద్వారా మహిళలు, పురుషులకు వేర్వేరు�
ఆర్టీసీ వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆదాయం పెంచుకుంటున్నది. ఇటీవలి కాలంలో పండుగలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయకుండా ప్రయాణికుల ఆదరణ పొందుతు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) త్వరలో సుదూర ప్రాంతాలకు మరిన్ని ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను నడపబోతున్నది. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ �
ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టు వరకు నడిపిస్తున్నారు.
దసరా పర్వదినం సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారా? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్లనున్నారా? అయితే మీరు నగదు బహుమతులు గెలుపొందే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తున�
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర�
వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఆదర్శంగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాగ్లింగంపల్లిలోని టీ�
హైదరాబాద్ శివారులోని హకీంపేట్లో కొత్తగా టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఏర్పాటైంది. దీని నిర్వహణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది.