Free Bus | మంగళవారం వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడికి సీటు దొరకకపోవడంతో డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. తనకు సీటు ఇవ్వనిదే బస్సు కదిలేది లేదని పట్టుబట్టాడు. మరో ప్రయాణికుడు జోక్యంత�
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో సిటి ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2,200 సిటీ బస్స
TSRTC | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమల్లోకి తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటే.. ఇ�
TSRTC | హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కు చెందిన బస్సులో ఇటీవల ఇద్దరు కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర�
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి రూ.375 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎస్ఆర్టీసీకి కుచ్చుటోపీ పెట్టాడు ఓ కేటుగాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వీ సునీల్ ‘గో రూరల్ ఇండియా’ పేరుతో తన భార్య మృదులతో కలిసి యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మ�
విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం... దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి
ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని సంస్థ తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజ
TSRTC | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బందిపై దాడులకు దిగడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తు�
TSRTC | ఎల్బీనగర్లో గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో విధుల్లో ఉన్న కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ మహిళా ప్రయాణికురాలిపై ఆర్టీసీ అధికారులు �
TSRTC | హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొంటూ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశ�
Sajjanar | రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికోసం ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ