ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా కేకు ముందుగానే సంక్రాంతి పండుగొచ్చింది. గ్రామస్తులంతా ఎడ్లబండ్లను అలంకరించి, భారీ ర్యాలీ తీశారు. అన్నదాతల కుటుంబాలు ఆనందంలో మునిగితేలాయి. డప్పు చప్పుళ�
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగా
ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
Teen maar Mallanna | దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులపై ప్రజలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. బీజేపీ నాయకులు సంస్కారం, సభ్యత లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దిగజారిపోతున్నారని విమర్శలు వ్యక్తమ�
Massive additions | వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండలానికి చెందిన 84మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
డీకే అరుణ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణ ప్రజలను మోసం చేయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్.. ఇకపై మీ ఆటల
న్యూఢిల్లీ : ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది. వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉత్పత్తులు లేక ఏడ్చింది తెలంగాణ. నేడు వనరులను స్వదినియోగం చేసుకొని అద్భుతమైన పరిపాలనా తీరుతో కేసీఆర్ న�
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�
వేములపల్లి : బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ�
కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు ఉంటది దళిత బంధును ఆరు నూరైనా అమలు చేస్తాం రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించం.. ఎంతటి కొట్లాటకైనా తెలంగాణ సిద్ధం మా సహనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రంలో ఉన్నది ప్రజావ్యతిర�
నేడు హస్తినకు మంత్రులు, ఎంపీల బృందం బీజేపీ వల్లే ధాన్యం సేకరణపై గందరగోళం ఆ పార్టీ వైఖరిపై 20న ఊరూరా చావుడప్పు రైతుబంధు అమలు ఎట్టిపరిస్థితుల్లో ఆగదు మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిస�