చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల ప�
రూ.5,392 కోట్ల రుణానికి కేంద్రం అనుమతి కేంద్రం లక్ష్యం కన్నా 7 శాతం అదనంగా రాష్ట్ర వ్యయం హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ విధించిన మూలధన వ్యయం లక్ష్యాలను తెలంగా ణ అందుకున్నది. తద్వారా అద
టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగాజిల్లా కేంద్రానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్ష�
KCR Press Meet – బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా.. అంటూ సీఎం కేసీఆర్ సవ�
KCR Press Meet – తెలంగాణ దళితులను ఆర్థిక ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకంపై వస్తున్న తప్పుడు కథనాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. దళిత బంధు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేస్త�
CM KCR Press meet | నన్ను జైలుకు పంపుతవా? అంత బలుపా? అంటూ బీజేపీ ( BJP ) రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi sanjay )పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశ�
CM KCR Press meet | కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్ట్ను తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం సతాయించినప్పటికీ అనేక న�
CM KCR Press meet | దేశం మొత్తం మీద బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.. అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట�
దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి | రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దీపావళి సంబురాలు
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 162 ఓట్ల మెజా�