ఖమ్మం: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్త్రృత స్థాయి సమావేశంలో ఎంఎల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగ�
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విభేదాలు స్వతంత్ర అభ్యర్థికి ఈటల ప్రచారం పార్టీ అధ్యక్షుడు బండి మాట బేఖాతరు ముగ్గురు కార్పొరేటర్లకు బండి నోటీసులు ఈటల విషయంలో మాత్రం మీనమేషాలు కరీంనగర్ ప్రతినిధి, డిసె�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాతా మధుసూధన్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగృహంలో మంత్రి ప�
Puvvada Ajay | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పార్టీ విజయానికి పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస�
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయించే బాధ్యత కౌన్సిలర్లదే వలస వెళ్లినవారిపై దృష్టి పెట్టాలి రాష్ట్రంలో సిద్ధంగా 80లక్షల వ్యాక్సిన్ డోసులు విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి వైద్యాధికారులతో సమీక్షా సమావే�
TRS | ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ (TRS) పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్నది. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
అభ్యర్థుల ఎన్నిక ఇక లాంఛనమే : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెట్పల్లి/మోర్తాడ్, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల
రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఈ నెల 25న హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన విమర్శల వెనుక ఇక్కడి వామపక్షాల ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యమే. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ఒకపక్షపు మాటలు విని ఆ విధమ�
TRS | మహబూబ్నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్
ఖమ్మం : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సీ గా టిఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం హైద్రాబాద్లో కవితను కల�
ఖమ్మం: ఉమ్మడిఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం �
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి ప్రజలకు అందుబాటులో కేంద్రాలు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ‘ఉప్పల్’లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం ఉప్పల్/ మల్లాపూర్/ చర్లప్ల, నవంబర్ 22 : ఉప్పల్ నియోజకవర్గం
స్టేషన్ ఘన్పూర్: ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శిగా వారణాసి రామక్రిష్ణను నియమించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన వారణాసి రామకృష్ణకు ఎమ్మెల్యే రాజయ్య నియామక పత్రం అందిం�