మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్రంలోని ఎస్సీ ఉపకులాలకు కూడా దళిత సాధికారత పథకం ద్వారా ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్కు ఐక్యవే�
దళితుల ఆర్థిక బలోపేతమే కేసీఆర్ లక్ష్యం: శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జనవరి 25 : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, అధికారంలోకి వచ్చేందుకు వారి ఓట్లను మాత్రమే వినియ�
7000 బడుల్లో కాంప్లెక్స్ల నిర్మాణం వెస్ట్రన్ టాయిలెట్స్.. గోడలకు టైల్స్ ఒక్కో స్కూళ్లో బాలబాలికలకు 4 చొప్పున రన్నింగ్వాటర్, విద్యుత్తు,సింక్, వాష్బేసిన్ ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు మన ఊరు-మ
కలిసొచ్చే పార్టీలతో కలిసి పోరాడుతాం ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ, జనవరి 25 : 60 ఏండ్ల పోరాట పటిమ, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స�
కార్పొరేషన్ లిమిటెడ్కు ఆర్ఈసీ అత్యున్నత గ్రేడింగ్ నిధుల వినియోగంలో పారదర్శకతకు గుర్తింపు సీఎం కేసీఆర్ జల సంకల్పానికి ప్రత్యేక గౌరవం జాతీయ స్థాయిలో మరింత పెరిగిన రుణ పరపతి తక్కువ వడ్డీకే నిధుల సమ�
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తు ఉండదు.. వెనకస్తు జరగదని స్పష్టం చేశారు. ముందస్తూ అంటూ మాజీ పీస�
బెజ్జంకి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టిన కేంద్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించా�
ఎనిమిది విడతల్లో రూ.50వేల కోట్లు ఇచ్చాం ఎరువులు, విత్తనాలు ఉచితం కాదు..పెట్టుబడి కోసమే రూ.10వేలు ఇస్తున్నాం రూ.3500 కోట్లు బీమా అందించాం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దేశంలో రైతులకు సాయం అందిస్తున్న ఏక�
మా పథకాలు కాపీ కొట్టి, మమ్మల్నే విమర్శిస్తారా? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ హైదరాబాద్, జనవరి 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ, పార్లమెంటులో ప్రశంసిస్తుండగా .. రాష్ర్టాన�
చండ్రుగొండ: రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మనది అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం సంబురాల సందర్బంగా విద్య�
Kavitha | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంతో వెల్లివిరుస్తోందని ఎమ్మెల్సీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు.