అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష�
జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య సురేందర్, జాటోత్ సోమన్న, వార్డు సభ్యులు జాటోత్ బికోజీ మరికొంత మంది నాయకులు పంచాయత�
ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు
బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ - బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ - బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధా
మంచిర్యాల జిల్లా గులాబీ కంచుకోట ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాలలో ఘన స్వాగతం మంచిర్యాల, జనవరి 31: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృ�
కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దయాగుణం చాటుకున్నారు. యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాత అయ్యారు. ఈ ఘటన కొలిమికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మ�
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. త్వ�
హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు దేశవ్యాపత్ంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చే�
DCCB | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ (DCCB) చైర్మన్గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవికి భోజారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధ్య
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ కొత్త అధ్యక్షులను ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా పలు జిల్లాలకు చెందిన కొత్త అధ్యక
33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షుల ఎంపిక ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్20 మంది ఎమ్మెల్యేలకు అధ్యక్షులుగా అవకాశంజిల్లాల అధ్యక్ష బాధ్యతల్లో ముగ్గురు మహిళలు,ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపీలు కూడా త�
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు హైదరాబాద్, జనవరి 26: బీజేపీ అనుసరిస్తున్న విధానాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ �
మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ కుత్బుల్లాపూర్, జనవరి 26 : పోరాటాల ఫలితంగా సాధించుకు న్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన భవిష్యత్తరాలకు ఆదర్శనీయమని టీఆర్ఎస్�