TRS | తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ్య చైర్మన్కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జరల్కు నోటీసులు అందజేశారు
తెలంగాణపై మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తంచేశారు. పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
కేంద్ర బడ్జెట్ (2022-23) ఎప్పటి లాగే భాగ్యనగర వాసులకు భరోసా కల్పించకపోగా బాధను మిగిల్చింది. బడ్జెట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి నిధులు ఇస్తారేమోనని ఎదురు చూసిన నగర వాసులకు నిరాశ కలిగించారు. రూ.39.49 లక్�
రాజ్యాంగమంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఎందుకు భయపడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థి సంఘానికి ఒక్కో న్యాయం చూపెడుతున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర�
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎ�
దేశ ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మ
నిజామాబాద్ : ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసి�
MP K Keshava rao | అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు బుధవారం సామూహిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్�