——————————————————————————————–నర్సాపూర్,ఫిబ్రవరి 3: టీఆర్ఎస్ హయాంలోనే మార్కె ట్ యార్డులు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతనంగా నిర్మిస్తున్న షాపిం గ్ కాంప్లెక్స్కు ఎమ్మెల్యే భూమి భూజ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్కి రూ.81 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్గౌడ్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకుడు అశోక్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఏఎంసీ చైర్మన్ రాజుయాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, జడ్పీటీసీ బాబ్యానాయక్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భిక్షపతి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, ఏఎంసీ డైరెక్టర్లు సూరా రం నర్సింహులు, సాగర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.