ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం తిరిగి వారే ఠాణాలో ఫిర్యాదు జీడిమెట్ల, అక్టోబర్ 24: టీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై దాడిచేసిన బీజేపీ కార్యకర్తలు.. తిరిగి వారే ఠాణాలో ఫిర్యాదుచేసిన ఘటన కుత్బుల్లాపూర్ సర్కిట్లో ఆదివ�
మహా నగరం గు లాబీ జెండా ద్వి దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజవకర్గమైన శేరి లింగంపల్లి పరిధిలోని (మాదాపూర్) హైటెక్స్ ఇందుకు వేదికైంది. ఇప్పటికే, గులాబీ అలంకరణలతో హైటెక్స్�
ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతినిధులకు గులాబీడ్రెస్కోడ్ తప్పనిసరి ఆహ్వానితులు మాత్రమే హాజరు కావాలి బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందాలు ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో టీఆ�
20 years of TRS | CM KCR | కేసీఆర్ ఒకసారి ఒక తండాలో పల్లె నిద్రకు పోయారు. అక్కడ ఆదివాసీ ఇల్లు కాలిపోయింది. బిడ్డ పెండ్లి కోసం ఇంట్లో దాచుకున్న డబ్బులూ కాలిపోయాయి. బిడ్డ పెళ్లెలా చేసేది అని ఆ ఇంటావిడ ఏడుస్తూ కూర్చుంది. ఆ ద
20 years of TRS | CM KCR | తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ 60 సీట్లతో గెలిచింది. అది బొటాబొటి మెజారిటీయే. ఇదే అదనుగా, తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన ఒక ఆంధ్రా నాయకుడు ఢిల్లీలో మళ్లీ కుతంత్రాలు మొదల�
20 years of TRS | CM KCR | అయ్యో ముత్తన్నా.. నువ్వెందుకు కష్టపడి వచ్చినవే ఈడిదాక. చెప్పంపుతే నేను వచ్చేవాణ్ని కదా – ఇదీ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, క్యాన్సర్తో బాధపడుతూ తన వద్దకు వచ్చినపుడు కేసీఆర్ అన్నమాట. ఇద్ద�
హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల�
హుజురాబాద్ :ఉద్యమ నాయకుడు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇ
హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణ డాక్టర్లంతా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టంచేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పట్టణానికి చెందిన డాక్టర్లు వారి కుటుంబ సభ
హుజురాబాద్ :రూ. 2016పెన్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ను కూలగొడతవా రాజేందర్..? అని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు అన్నారు. జమ్మికుంట రూరల్ నాగంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్�
Huzurabad | హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని
తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతం గుజరాత్ గులాములం కాదు.. ఢిల్లీకి బానిసలం కాదు నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందు