చేవెళ్ల టౌన్ : బీజేపీ దళిత వ్యతిరేకని, వారి అభివృద్ధిని ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతు న్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించా రు. బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జూరాబాద్�
వైరా: టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ పార్టీగా మారిందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర ప్లీనరీని పురస్కరించుకొని వైరా నియోజకవర�
చింతకాని: అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయని, దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని గ్రామంలో ట�
మంత్రి ఎర్రబెల్లి | నగరంలో శాయంపేట, భట్టుపల్లి, కరీమాబాద్, తిమ్మాపురం శివార్లలోని ఖాళీ స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ
హుజూరాబాద్: ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకే లాభమని, కానీ గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు �
దళిత బంధుతో అంతరాలు లేని సమాజం వస్తది ఈ యజ్ఞం ఆగదు.. ఎస్టీ, బీసీ, ఈబీసీలకూ వర్తింపు గిరిజన నిధి, బీసీ రక్షణ నిధి కూడా పెట్టుకుందాం కులం కాదు; కష్టాలు, పేదరికమే స్కీంలకు గీటురాయి అంబేద్కర్ చూపిన మార్గంలో మేం
ఢిల్లీలో కొట్లాట.. హుజూరాబాద్లో పొత్తట ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలి కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. బీజేపీ ధరలు పెంచి పేదల ఉసురు తీస్తున్నది ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీశ్రావు కరీంనగ�
సత్తుపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని..దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మె�
రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రా�
ఇల్లందకుంట: టీఆర్ఎస్ పార్టీతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సమక్షంలో �
ఖమ్మం : కార్మికులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలుస్తారని సుడా చైర్మన్ బుచ్చు విజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ కార్