హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే..హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని మంత్రి హరీశ్రావు స్ప�
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ధర్పల్లి : పార్టీ కోసం పని చేస్తూ అనారోగ్య కారణాలతో అసువులు బాసిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష
ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షహైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారిగా పార�
హుజూరాబాద్ టౌన్: ప్రజా సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలతో ముందుకుపోతున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మ�
కమలాపూర్: ఈటల నిర్లక్ష్య ధోరణివల్ల నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని, తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి ఐదు వేల నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం �
ఉప ఎన్నికల్లో మాకు బీజేపీ పోటీయే కాదు…నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్య… నిజామాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం
కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని యువత టీఆర్ఎస్ బాటపడుతున్నారు. సంక్షేమ సర్కారు వెంటే ఉంటామని నినదిస్తున్నారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు పర�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైనా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే మంచ
ఇల్లందకుంట: సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేద ఉండొద్దనేదే సీఎం కేసీఆర్ �