ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా కేకు ముందుగానే సంక్రాంతి పండుగొచ్చింది. గ్రామస్తులంతా ఎడ్లబండ్లను అలంకరించి, భారీ ర్యాలీ తీశారు. అన్నదాతల కుటుంబాలు ఆనందంలో మునిగితేలాయి. డప్పు చప్పుళ్లతో గ్రామం మార్మోగింది. మంగళహారతులతో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి..