దళితబంధు స్కీం అమలుపై మంత్రి కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, దళితబంధు స్కీంకు లబ్ధిదారుల ఎంపిక, మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల అభివృద్ధి తదితర అంశాలపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అవేంటో ఈ కింది వీడియోలో చూడండి.