ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నది. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని, అర్హులందరికీ రూ.5 లక్షలు ఇస్తామని ఇన్నాళ్లూ ఊరించి, ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. దళితబంధు వస్తే �
గ్రేటర్ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణలలో దళితబంధు వాహనాలదే కీలక పాత్ర అని తెలంగాణ దళితబంధు స్లిట్ వెహికిల్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సోమవారం లక్డీకాపూల్లోని సామ్రాట్ కాంప్లెక్స్లో ఆ సంఘం
దళిత బంధు రెండో విడు త నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి చైర్మన్ కందుల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు కలెక్టర
బడ్జెట్ ప్రసంగం ఆద్యంతం అంబేద్కర్ కొటేషన్లను వల్లేవేసిన ప్రభుత్వం కేటాయింపుల్లో మాత్రం ఆ స్ఫూర్తిని చూపలేదు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను తుంగలో తొక్కింది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా రూ.12 లక్షల
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో దళితబంధు నిధులకు మోక్షం కలిగింది. లబ్ధిదారుల ఖాతాల ఫ్రీజింగ్ను సర్కార్ ఎత్తివేసింది. లబ్ధిదారులు, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటానికి ఫలితం దక్కింది. రెండోవిడత ద
Dalitha Bandhu | రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగలోపు ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ పథకాన్ని(Ambedkar scheme) ప్రారంభించడంతో పాటు రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని దళిత బంధు రాష్ట్ర సాధన సమితి అధ్�
Kaushik Reddy | ‘దళితబంధు(Dalitha Bandhu) రెండో విడత నిధుల విషయంలో తలతెగినా వెనకడుగు వేసేది లేదు. అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) స్పష్టం చేశారు.
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంట నే విడుదల చేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య డిమాండ్ చేశా రు. సచివాలయంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభ
దళితబంధు (Dalitha Bandhu) నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించా�
MLA Sabitha | దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) తెలిపారు. ఎమ్మార్పీఎస్ టీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కంద పెద్ద నర్సింహ సోమవారం ఆమెను కలిసి వ�
సీఎం రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. వంద రోజుల్లోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని చెప్పార�
అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మ�
Dalitha Bandhu | నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో దళితబంధు పథకంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనకు దిగారు.