2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్ఎస్వే.. ! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్ఎస్వే... హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది.
మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పన్నిన వ్యూహాలు ఫలించాయి. క్షేత్రస్థాయిలో మొదటినుంచీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన కృషి అందుకు తోడయ్యింది.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది.
‘ఉపఎన్నికలు వస్తేనే నిధులొస్తాయి.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దుబ్బాకలో, హుజూరాబాద్లో ఇదే జరిగింది. ఉపఎన్నిక వచ్చినందుకే దళితబంధు పథకం ప్రకటించారు. నిధులు కేటాయించారు.
minister ktr | దొంగనే దొంగ అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉందని.. దొంగపనులు చేసి మళ్లీ ఇతరులపై నెపం పెట్టిన వారికి మునుగోడు ప్రజానీకం కర్రకాల్చి వాతపెట్టారన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మునుగోడు చైతన్యానికి ధన�
Kusukuntla Prabhakar Reddy | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగుర వేసింది. మరో రౌండ్ కౌంటింగ్ మిగిలి ఉండగానే.. కూసుకుంట ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై కూసుకు�
Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల�
Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా �