MLC Kavitha | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రాముని పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. బీజేపీకి ప్రజల బాధలు, ప్రజా సమస్యలు పట్టడం లేదు. అధిక రాష్ర్టాల్లో తామే అధికారంలో ఉన్నామంటూ బీజేపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక మిగిలిన రాష్ర్టాల్లో తమ
Palla Rajeshwar reddy | దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను
MLA Sudheer Reddy | విచ్ఛిన్నమే బీజేపీ విధానమని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేతకే ఆ పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆ�
MP Arvind | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మహిళా కమిషన్తో పాటు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో
Vinod Kumar | రాష్ట్రంలో, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న
Minister Gangula Kamalaker | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే ఈ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై అన్ని పార్టీలు ఏకమై దాడులకు దిగుతున్న�
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక
Kunamneni Sambashiva rao | మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు, ఎవరి వల్ల వచ్చిందో అందరికీ తెలుసు.. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప దెబ్బ వంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
CM KCR | టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.