అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం పోతన్పల్లిలో బుధవారం రూ.10లక్షలతో మల్టీపర్పన్ కమ్యూనిటీహాల్, రూ.3లక్షలతో
టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ లో చేరుతున్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని నాయక్పోడు సంఘం సభ్యులు బుధవా రం ఎమ్మెల్యే జీవన్ర�
పినపాక మండలానికి కాంగ్రెస్ ముఖ్య నాయకుడొకరు టీ(బీ)ఆర్ఎస్లో చేరాడు. మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన బాటలోనే వచ్చి టీఆర్ఎస్లో చేరారు. దీంతో మండలంలో క్రమంగా టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నా�
Minister KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర�
TRS Party | బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ద్వారానే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు. ఫుట్బాల్ ప్రపంచ కప్-2022 పోటీల సందర్భంగా
CM KCR | ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటిం�
CM KCR | ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమ�
Minister KTR | హైదరాబాద్ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి కే�
Minister Talasani Srinivas Yadav | రాష్ట్రంలో మరో 20 ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భ
Nizamabad | నిజామాబాద్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్లో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.