ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడం దేశంలో ఒక మహోజ్వల ఘట్టం అని టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్త�
Minister Harish Rao | నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ�
Sardar Ravinder Singh | తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా సర్దార్ రవీందర్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రవీందర్ సింగ్ రెండేండ్ల పాటు కొనస
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యామ్నం 1:20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య�
Bharat Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ �
TRS MLA Poaching Case | టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్గూడ జైలు నుంచి విడుదలైన నందకుమార్, రామచంద్ర భారతిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా పాలిస్తున్న పరిపాలనాదక్షుడు కేసీఆర్.
కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చేస్తున్న అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని, ఇందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను సిద్ధంగా ఉన్నానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్�
ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Gun Park | తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం అత్యంత
షర్మిల బీజేపీ ఏజెంట్ అని టీఆర్ఎస్ పార్టీ నేత ఓరుగంటి వెంకటేశంగౌడ్ ఆరోపించారు. షర్మిల కుటుంబం ఉద్యమ కాలం నుంచి తెలంగాణపై ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నదని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలం గొల్లపల్లి శివారులోని