పాలమూరు, నవంబర్ 23 : టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం కోడూర్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 100మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. అనంతరం మాట్లాడుతూ పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. అదేవిధంగా పోతన్పల్లి, కోటకదిర గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ఇన్చార్జీలను నియమించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ మ స్తాన్, మన్యంకొండ ఆలయ కమిటీ స భ్యులు, సర్పంచులు శ్రీకాంత్గౌడ్, సత్య మ్మ, మల్లు రమ్య పాల్గొన్నారు.