ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం-2025లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమి�
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీ
Government Schools | ప్రభుత్వ బడుల బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ కోరారు.
DRP Nehru Prasad | జూన్ నుంచి ప్రారంభమయ్యే పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరింత అర్థవంతంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరం కృషి చేయాలని జిల్లా రిసోర్స్పర్సన్ నెహ్రూ ప్రసాద్ అన్నారు.
హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Rains | ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడడంతో ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ప్రభావం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
మనిషి జీవితంలో హాస్యం ఎంతటి ఆహ్లాదాన్ని పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే, మంచి హాస్యం, హాస్య చతరుత భార్యాభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
MLA Chirumurthy Lingaiah | తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్లు బలోపేతం అయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumarthy Lingaiah) అన్నారు .
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన�
వైఎస్ షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. షర్మిలను అడ్డుకొన్న క్షణాల్లోనే బీజేపీ నాయకులు, గవర్నర్ ఆమెకు మద్దతు తెలిపిన తీరుతోనే ఆ వ�
న్యూఢిల్లీ: రెండు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరాయి. భారత యుద్ధ విమానాల సముదాయాన్ని బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్ వినియోగించిన వీటిని ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రెండు మిర�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ దవాఖానలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ప�