munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. మొదటి, రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 515 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల మెజార్టీ సాధించగా, రెండో రౌండ్లో బీజేపీకి 841 లీడ్ వచ్చింది. రెండో
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్తో వామపక్ష పార్టీలు కసితో పని చేయడంతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 30వేల మెజార్టీతో గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాకే�
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి చెంపపెట్టు ఫలితం రాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీజేపీ ఎన్నీ కుట్రలు
cm kcr | మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన
cm kcr | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Pressmeet | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు
cm kcr | దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం వాంచితం కానటువంటి ఈ పరిస్థితులను మార్చాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
cm kcr | బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే
CM KCR Pressmeet | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క
minister KTR | మునుగోడు ఉప ఎన్నిక కోసం గత నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులందరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
cm kcr | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర
munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది.